ఎమ్మెల్యేకు కంబళదిన్నె వైసీపీ నేతలు సన్మానం

74చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నె గ్రామ వైసీపీ నాయకులు అళ్లయ్య, ఈరన్న, చిన్న భీమరాయుడు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంటే నడచి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలను దేవళ్ళుగా భావించే బాలనాగిరెడ్డి అడుగు జాడల్లో నడుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్