కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం దర్గా సమీపంలో గురువారం ఇసుక తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఊరుకుంద నుంచి
ఆదోనికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పె
ద్ద ప్రమాదమే తప్పింది.