గోవిందమ్మను వివస్త్రను చేసి దాడి చేసిన వారిని శిక్షించాలి

82చూసినవారు
గోవిందమ్మను వివస్త్రను చేసి దాడి చేసిన వారిని శిక్షించాలి
పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దళిత మహిళ గోవిందమ్మను వివస్త్రను చేసి దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదోని సబ్ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవిందమ్మను కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్