సేద్యంలో తాతకు చేయూతనిచ్చిన మనవడు

71చూసినవారు
పొలంలో దుక్కి దున్ని సేద్యం చేస్తున్న తాత కష్టాన్ని చూసి మనవడు తాతకు చేయూతనిచ్చాడు. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామంలో పొలంలో తాత కష్టాన్ని చూసి కర్నూలు ఆదర్శ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి మధుమోహన్ ఆదివారం సెలవులకు ఇంటికి వచ్చి తాతకు విశ్రాంతి ఇచ్చి కొద్దిసేపు దున్నడంలో సహాయపడ్డారు. చిన్న వయసులోనే సహాయ గుణం కలిగి ఉన్న బాలుడిని స్థానికులు పలువురు అభినందించారు

సంబంధిత పోస్ట్