ఘనంగా రెవెన్యూ దినోత్సవం వేడుకలు

64చూసినవారు
ఘనంగా రెవెన్యూ దినోత్సవం వేడుకలు
మండల కేంద్రమైన నందికొట్కూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు గిత్త జయసూర్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో నాటిది గతంలో తాసిల్దార్ ఒక గ్రామానికి వస్తున్నారంటే ఒక గౌరవం. దేశంలో ఎన్నికలు జరగాలంటే ఒక రెవిన్యూ తోనే సాధ్యమన్నారు. తాసిల్దార్ దామోదర్ రెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్