నంద్యాల ఎంపీని కలిసిన మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్

52చూసినవారు
నంద్యాల ఎంపీని కలిసిన మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్
నంద్యాల పార్లమెంట్ సభ్యులు, టిడిపి ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని, మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ షేక్ అబ్దుల్ సుకూర్ కర్నూలు నగరంలో ని ఎoపి స్వగృహంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలకనూరు మహబూబ్ బాషా, తరిగోపుల అబ్దుల్ అలిమ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్