మాది రైతు పక్షపాతి ప్రభుత్వం: ఎమ్మెల్యే

55చూసినవారు
రైతు పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యే అన్నారు ఎమ్మెల్యే జయసూర్య. గురువారం నంది కోట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని, వ్యవసాయ శాఖ అధికారులు, పట్టణ వార్డు ఇంచార్జీ లు పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్