నిషేధిత ప్రాంతాల్లో చేపలు పడితే కఠిన చర్యలు

50చూసినవారు
నిషేధిత ప్రాంతాల్లో చేపలు పడితే కఠిన చర్యలు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతులపాడు హెడ్ రెగ్యులేటర్ నందుచేపల వేట నిషేధిత ప్రాంతాల్లో చేపలు పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఎస్. లక్ష్మీనారాయణ మత్స్యకారులను హెచ్చరించారు. గురువారం నుండి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గేట్ల వద్ద నిషేధిత ప్రాంతంలో మత్స్యకారులు వేసిన గుత్తి వలన తీయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ నీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్