టిడిపిలోకి తొగట క్షత్రియ వర్గం

55చూసినవారు
టిడిపిలోకి తొగట క్షత్రియ వర్గం
పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన తొగట క్షత్రియ వర్గం, వసంత్ మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, గ్రామ నాయకులు శేషు, బాలిస్వర్ గౌడ్, శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం టిడిపిలో చేరారు. పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తోగట క్షత్రియ వర్గ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్