పాణ్యం: బాధిత కుటుంబానికి కాటసాని ఆర్థికసాయం

64చూసినవారు
పాణ్యం: బాధిత కుటుంబానికి కాటసాని ఆర్థికసాయం
కల్లూరు అర్బన్ 29వ వార్డు పరిధిలోని పందిపాడు గ్రామంలో కంసలి వీధికి చెందిన ఉగ్గన్న వ్యాపారం కోసం శ్రీశైలం నుంచి వస్తుండగా ఘాట్ సెక్షన్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సహాయంను అందజేశారు. కార్పొరేటర్ నారాయణరెడ్డి, భీమేశ్వరరెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్