సీతారాం ఏచూరి మృతి తీరని లోటు: సీపీఎం జిల్లా కార్యదర్శి

77చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రత్యేకతను చాటిచెప్పిన వ్యక్తి సీతారాం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు. సీతారాం ఏచూరి గురువారం మృతి చెందడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా సీపీఎం నాయకులు సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులర్పించారు. కర్నూలులో వారు మాట్లాడారు. జిల్లాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, సేవలను కొనియాడారు. ఉద్యమ పోరాటలకు తీవ్రలోటని జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అన్నారు.

సంబంధిత పోస్ట్