సీఎం దృష్టికి మంత్రాలయం నియోజకవర్గ సమస్యలు

61చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి మంగళవారం పత్తికొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని పులికనుమ ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మతులు, రహదారుల నిర్మాణం వంటి వాటితోపాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంకై వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్