సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా ద్వారా రూ. 17,30 విరాళం

84చూసినవారు
సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా ద్వారా రూ. 17,30 విరాళం
ఇబ్బందుల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. మహానంది లోని దేవస్థానం కాటేజ్ వద్ద సీఎం సహాయ నిధికి మహానంది మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు సేకరించిన రూ. 17,0,833 విరాళాలను ఆదివారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి అందించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్