సిఐలను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

56చూసినవారు
సిఐలను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఆత్మకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో అర్బన్ సీఐ- ఓబులేసు, రూరల్ సీఐ-సురేష్ కుమార్ రెడ్డి లను పాములపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాములపాడు- ఎస్. షేక్షావలి, మద్దూరు రామలింగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, పూలమాలతో శుభాకాంక్షలు అభినందనలు గురువారం తెలియజేశారు. తిరుపతయ్య, రమేష్, దానమయ్య, మురహరి, రాజన్న, కృష్ణరావు, నాగార్జున, వేంపెంట నెమలి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్