వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6, 830
By E. Mallikarjun 60చూసినవారుఎమ్మిగనూరులోని వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6, 830, మధ్యస్థం రూ. 6, 310, కనిష్ఠం రూ. 3, 449కు వ్యాపారులు కొన్నారు. మార్కెట్కు 8, 434 వేరుశనగ బస్తాలను రైతులు అమ్మకానికి తెచ్చారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ. 5, 320 మధ్యస్థం రూ. 5, 291 కనిష్ఠం రూ. 5, 130 పలికింది.