చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి అమర్నాథ్ ఫైర్

85చూసినవారు
చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి అమర్నాథ్ ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. సీఎం జగన్ మీద జరిగిన దాడిపై కూటమి నేతలు చేస్తున్న మాటలను ఖండిస్తున్నానన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దాడి చేయించారని మండిపడ్డారు. కంటిపైన రాయి తగిలింది కాబట్టి సరిపోయిందని, లేకుంటే కన్నే పోయేదన్నారు. సింపతి పొందాల్సిన అవసరం సీఎం జగన్‌కు ఏముందని, ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్