శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఉదయం 11 గంటలకు ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, వై.వి సుబ్బారెడ్డి, జిల్లాలో మంత్రులు, ప్రతినిధులు పర్యటించనున్నారు. మూలపేటలో పోర్టు పనులు పరిశీలించనున్నారు. అనంతరం పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు చేరుకొని కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్యం, ఆధునిక పరికరాల వినియోగాన్ని పరిశీలించనున్నారు.