నేడు అకౌంట్లలోకి డబ్బులు

390532చూసినవారు
నేడు అకౌంట్లలోకి డబ్బులు
రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. మిచౌంగ్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఇన్‌పుట్ సబ్సిడీని అందించనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. 2023 ఖరీఫ్‌లో ఏర్పడిన కరవు, తుఫానుతో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1294.58 కోట్లు అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్