జిల్లాలో పంటల నమోదుకు రెండు రోజులే అవకాశం

50చూసినవారు
జిల్లాలో పంటల నమోదుకు రెండు రోజులే అవకాశం
కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల నమోదు ప్రక్రియ 99. 66 శాతం పూర్తయిందని వ్యవసాయ జేడీఏ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 15లోపు ఈ-పంట యాప్ లో పంటలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించింది. ఖరీఫ్ సాధారణ సాగు వ 10, 35, 895 ఎకరాలు ఉండగా 10, 40, 908 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 10, 37. 357 ఎకరాల్లో సాగు చేసిన పంటలను నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్