శ్రీ మఠం లో‌ కర్ణాటక ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ రవీంద్ర

81చూసినవారు
శ్రీ మఠం లో‌ కర్ణాటక ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ రవీంద్ర
పవిత్ర తుంగభద్ర నది తీరాన వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం విచ్చేశారు.వీరు అబౌడీ వీఐపీ అతిథి వసతి గృహం యందు బస చేశారు.శ్రీ మఠం కు విచ్చేసిన వీరికి శ్రీ మఠం పీఆర్వో ఐపి నరసింహమూర్తి శ్రీ మఠం సాంప్రదాయ బద్ధంగా ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్