రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న లో మహానంది ఈవో

66చూసినవారు
రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న లో మహానంది ఈవో
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు మహానంది ఈవో చంద్రశేఖర్ రెడ్డి సోమవారం మంత్రాలయం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్ ఎస్. కె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ. నరసింహ మూర్తి స్వామి వారిని కలిసి మహానందీశ్వరుడి శేష వస్త్రం, మహా ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్