ట్యాంకులు శుభ్రపరుస్తున్న కార్మికులు

53చూసినవారు
ట్యాంకులు శుభ్రపరుస్తున్న కార్మికులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు.. పాములపాడు మండలంలోని తుమ్మలూరు గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు ట్యాంకర్లను శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనారోగ్యాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రభుత్వ అధికారులకు, సర్పంచ్ కు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్