సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం: సీఎం చంద్రబాబు

70చూసినవారు
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి, మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. డ్రోన్ సంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్