అనంతసాగరంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

60చూసినవారు
అనంతసాగరంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
అనంతసాగరంలో శనివారం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్