బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ భారీ సంఖ్యలో ప్రజలు నిరసన

73చూసినవారు
బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ భారీ సంఖ్యలో ప్రజలు నిరసన
కొండ ముడుసు పాలెం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని భారీ సంఖ్యలో ప్రజలు నిరసన తెలిపారు. కందుకూరు గుడ్లూరు మీదుగా నిర్మిస్తున్న సింగరాయకొండ మైదుకూరు జాతియ రహదారికి కొండముడుసు పాలెం వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ స్థానికులు బుధవారం భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. బ్రిడ్జి నిర్మించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భారీ స్థాయిలో ప్రజలు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్