సూపర్ లగ్జరీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం

1529చూసినవారు
కందుకూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న సూపర్ లగ్జరీ బస్ కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. నూతన రోడ్డు నిర్మాణంలో భాగంగా కందుకూరు మండలం ఓగూరు వద్ద వాటర్ ట్యాంక్ రోడ్డు మీద ఆగిపోవడంతో ట్యాంకును తప్పించబోయి కందుకూరుకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురి అయింది. బస్సులోని ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని బస్సును క్షేమంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్