నిడదవోలు ఎమ్మెల్యేను కలిసిన అలహరి సుధాకర్

54చూసినవారు
నిడదవోలు ఎమ్మెల్యేను కలిసిన అలహరి సుధాకర్
నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ని ఆయన నివాసంలో కావలి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అలహరి సుధాకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ మెజార్టీతో దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో అలహరి సుధాకర్ ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కందుల దుర్గేష్ నేతృత్వంలో నిడదవోలు అభివృద్ధి చెందుతుందని అలహరి సుధాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్