తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

84చూసినవారు
అల్లూరు మండలం నుండి పలువురు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్