ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ హరి నారాయణ

54చూసినవారు
ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ హరి నారాయణ
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. కావలి పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆదివారం పరిశీలించారు. కాగా ఈనెల 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఉంది. ఎన్నికల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు క్యూ పద్ధతిలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్