కావలి సమస్యలపై అసెంబ్లీలో పోరాడాను: ఎమ్మెల్యే రామిరెడ్డి

81చూసినవారు
కావలి తీర ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం రాత్రి పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. గత పదేళ్ల నుంచి కావలి సమస్యలపై అసెంబ్లీ లో పోరాడుతూ వస్తున్నానని ఎన్నో సమస్యలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్న కానీ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి ద్వారా పరిష్కార మార్గం వెతికానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్