కావలి: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

61చూసినవారు
కావలి: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
కావలి పట్టణంలోని 36వవార్డుకు చెందిన పలువురు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్