ఎన్డీఏ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య

61చూసినవారు
ఎన్డీఏ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య
ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సమావేశ ప్రాంగణంలో మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. కావ్య కృష్ణారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్