తెలుగుదేశం పార్టీని గెలిపించండి: కావ్య కృష్ణారెడ్డి

60చూసినవారు
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి స్థానిక ప్రజలను కోరారు. సోమవారం సాయంత్రం అల్లూరు మండలం లోని నార్త్ మోపూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్