బుచ్చిరెడ్డిపాలెం: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

69చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 18 వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్