కొడవలూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

55చూసినవారు
కొడవలూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం కొడవలూరు మండలంలోని తలమంచి, పద్మనాభ సత్రం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పొందిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్