పెనుబల్లిలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

63చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వల్ల దాదాపుగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు మరోసారి వైసీపీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్