బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్న తనయుడు ఎన్నికల ప్రచారం

61చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 19వ వార్డు వవ్వేరు గ్రామంలో గురువారం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తనయుడు రజత్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్