కొడవలూరులో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

566చూసినవారు
కొడవలూరు మండలంలోని గుండాలమ్మ పాలెం, పద్మనాభ సత్రం తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్