లేగుంటపాడులో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

72చూసినవారు
లేగుంటపాడులో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం
కోవూరు మండలంలోని లేగుంటపాడు గ్రామంలో సోమవారం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్