కొడవలూరులో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం

54చూసినవారు
కొడవలూరులో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలంలోని ఎల్లాయ పాలెం గ్రామంలో ఆదివారం ఉదయం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్