ఎంపీ వేమిరెడ్డి దంపతులను సన్మానించిన కార్పొరేటర్

67చూసినవారు
ఎంపీ వేమిరెడ్డి దంపతులను సన్మానించిన కార్పొరేటర్
ఇటీవల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రత్యూష దంపతులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులను గురువారం కలిశారు. నెల్లూరు సిటీ పరిధిలోని 4వ డివిజన్‌ కార్పొరేటర్ లక్ష్మి ప్రత్యూష వెంకటేశ్వర్లు రెడ్డి దంపతులు. ఎంపీ దంపతులను కలిశారు. నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న వారు. వేమిరెడ్డి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్