బోగోలులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

566చూసినవారు
బోగోలు మండలం పాతపాలెం గ్రామంలో గురువారం ఉదయం టిడిపి జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్