బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం

1066చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలైంది. నగర పంచాయతీ చైర్ పర్సన్ సుప్రజా మురళి శనివారం మూడవ వార్డు దుర్గా నగర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్