వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన కిరాక్ ఆర్పీ

4243చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్ర పై ప్రముఖ నటులు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండలను దిగ మింగిన చరిత్ర విజయ సాయిరెడ్డి దని ధ్వజమెత్తారు. తమను గౌరవిస్తే తాము గౌరవిస్తామని లేదంటే అదే రీతిలో సమాధానం చెబుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్