నుడా అధికారులతో సమీక్ష సమావేశం

67చూసినవారు
నుడా అధికారులతో సమీక్ష సమావేశం
నెల్లూరు నుడా కార్యాలయంలో వైస్ చైర్మన్ సూర్య తేజ నుడా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047- విజన్ ప్లాన్ - లో భాగంగా నెల్లూరు సిటీ పరిసర ప్రాంతాలను ఆధునిక హంగులతో నివాస యోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నుడా అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యదర్శి లక్ష్మీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈశ్వరరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్