అభివృద్ధి మాత్రమే తన ప్రధాన లక్ష్యమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.