సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలు

51చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బీవీనగర్ సాయిబాబా మందిరంలో ఉగాది సందర్భంగా మంగళవారం ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. అనంతరం ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్