పైనంపురం సర్పంచ్ కావలి టిడిపిలో చేరిక

53చూసినవారు
పైనంపురం సర్పంచ్ కావలి టిడిపిలో చేరిక
ముత్తుకూరు మండలం పైనంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాస నందు తన అనుచరులతో కలిసి గురువారం పార్టీలో చేర్చడం జరిగింది. పార్టీలో చేరిన సర్పంచ్ కావలికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆహ్వానం పలికారు.

సంబంధిత పోస్ట్