నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టులో ఇద్దరు మృతి

15954చూసినవారు
నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టులో ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం
పోర్టులో శుక్రవారం విషాదం నెలకొంది. పోర్టు ఆరో బెర్త్ లోని షిప్ లో శ్వాస అందక ఇద్దరు మృతి చెందారు. మృతులను పోర్టులో క్యాజువల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఖదీర్, ప్రశాంత్ గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్