దళిత ద్రోహి సీఎం జగన్ మోహన్ రెడ్డి: నెలవల

1547చూసినవారు
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేసి దళిత ద్రోహిగా మిగిలారని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. దొరవారిసత్రం మండలం అక్కరపాకలో మంగళవారం జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీతో కలిసి మాట్లాడారు. అయిదేళ్లుగా మాయమాటలు చెప్పి 32 మంది దళితుల ప్రాణాలు తీశారని తెలిపారు. జనసేన ఇన్చార్జి ప్రవీణ్ టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్